1. ప్రజలచే మల్కీభరాముడిగా పిలువబడిన నవాబు
2. దక్కనీ ఉర్దూ అనే మాండలిక భాషకు తోడ్పడిన నవాబు
3. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్షాకు అంకితమిచ్చినదెవరు
4. ‘యయాతి చరిత్ర’ రచించినది ఎవరు
5. ‘నిరంకుశోపాఖ్యానం’ రచయిత
6. శివధర్మోత్తర, షట్ చక్రవర్తుల చరిత్ర రచించినది ఎవరు
7. మహమ్మద్ కులీ కుతుబ్షా రచించిన గీతాలు
8. వాగ్గేయకారుడు క్షేత్రయ్య ఎవరి ఆస్థానాన్ని దర్శించెను
9. భక్తరామదాసుగా ఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న ఏ గోల్కొండ నవాబుకు సమకాలికుడు
10. ‘సల్ నామా’ కావ్యాన్ని రచించినది ఎవరు