ప్రాచీన భారతదేశ చరిత్ర - 7

1. యుద్ధంలో విజయం సాధించి యుద్ధాన్ని విరమించుకున్న ఏకైక చక్రవర్తి అశోకుడే’ అని ఎవరు అన్నారు?

Answer: హెచ్‌.జి.వెర్స్‌ 

 

2. అశోకుడి బౌద్ధమత గురువు?

Answer: ఉపగుప్తుడు

 

3. తొలి భారతదేశ జాతీయ చక్రవర్తిగా పేరొందింది ఎవరు?

Answer: అశోకుడు

 

4. అశోకుడు మూడో బౌద్ధసంగీతిని నిర్వహించిన ప్రాంతం?

Answer:పాటలీపుత్ర

 

5.  శ్రీనగర్‌ను అశోకుడు నిర్మించాడని పేర్కొనే గ్రంథం ఏది?

Answer: రాజతరంగణి

 

6. చివరి మౌర్య వంశ పాలకుడు?

Answer: బృహద్రధుడు

 

7.అమిత్రఘాత బిరుదుతో ప్రసిద్ధి చెందిన మౌర్య చక్రవర్తి ఎవరు?

Answer: బిందుసారుడు

 

8. అశోకుడు ధర్మమహామాత్రులు అనే ఉద్యోగులను ఎందుకోసం నియమించాడు?

Answer: నైతిక నియమాల ప్రచారం 

 

9. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని చదివిన వ్యక్తి ఎవరు?

Answer:   జేమ్స్‌ ప్రిన్సిఫ్‌

 

10. కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లోచర్చించిన అంశం?

Answer:   రాజ్యపాలన