ప్రాచీన భారతదేశ చరిత్ర - 9

1. ఏ శుంగ వంశ రాజు కాలంలో గ్రీకు రాయబారి హెలియోడోరస్‌ శుంగ రాజ్యాన్ని సందర్శించినాడు?

Answer: భాగుడు

 

2. కుషాణు రాజ్య స్థాపకుడెవరు?

Answer: కుజల కాడ్పీసెస్‌

 

3. కళింగ ఖారవేలుడు అవలంబించిన మతం ఏది?

Answer: జైనమతం

 

4. జైన మతస్థుల కోసం ఉదయగిరిలో గుహలను తొలిపించిన కళింగ రాజు ఎవరు?

Answer:ఖారవేలుడు

 

5. విక్రమశక యుగం ఎప్పుడు మొదలైంది?

Answer: క్రీ.శ. 58

 

6. ఏ రాజవంశ కాలంలో ‘కర్మమార్గ’ గురించి వివరించే ‘భాగవత మతం’ ప్రారంభమైనది?

Answer: శుంగ వంశం

 

7.కుషాణుల రాజధాని ఏది?

Answer: పురుషపురం

 

8. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి మగధ నుంచి జైన విగ్రహం తీసుకెళ్లిన కళింగరాజు ఎవరు?

Answer: కళింగ ఖారవేలుడు

 

9. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టిన రాజ్యవంశం ఏది?

Answer:   ఇండోగ్రీకులు

 

10. మీనాండర్‌, నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణపై మిళిందపన్హో అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఏ మతానికి సంబంధించినది?

Answer:   బౌద్ధ మతం