ప్రాచీన భారతదేశ చరిత్ర - 12

1. శాద్వాదం, అనేకాంతవాదం ఏ మతానికి చెందిన తాత్విక సిద్ధాంతాలు?

Answer: జైన మతం

 

2. త్రిపీఠకాలపై వ్యాఖ్యానమైన విసుద్ధిమగ్గ గ్రంథ కర్త?

Answer: బుద్ధ ఘోషుడు

 

3. మహావీరుడి బోధనలను అనుసరించేవారిని మొదట ఏ పేరుతో పిలుస్తారు?

Answer: నిగ్రంథులు

 

4. భారతీయులను ఎక్కువ సంఖ్యలో తన సైన్యంలో నియమించుకున్న పర్షియా చక్రవర్తి?

Answer:జెరెక్స్‌

 

5. ‘అశోక ప్రియదర్శి’ అనే పేరు ఏ శాసనం ద్వారా బయటపడింది?

Answer: మాస్కీ

 

6. అశోకుని ఎన్నో శిలా శాసనం కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది?

Answer: 13

 

7.ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఏ మతానికి చెందింది?

Answer: బౌద్ధం

 

8. ‘ఇండియన్‌ మాకియవెల్లి’గా ప్రసిద్ధి చెందినవారు?

Answer: కౌటిల్యుడు

 

9. బౌద్ధమత శాఖలన్నీ మూల సూత్రాలుగా అంగీకరించే ‘నాలుగు ఉత్తమ సత్యములు’ ‘ఎనిమిది ఉత్తమ మార్గములు’ ఎందులో నిక్షిప్తం చేశారు?

Answer:   వినయ పీఠికలో

 

10.ప్రాచీన భారతదేశంలో కింది ఏ వంశపు రాజులు ‘దేవ పుత్ర’ అనే బిరుదును పెట్టుకున్నారు?

Answer:   కుషాణులు

ప్రాచీన భారతదేశ చరిత్ర - 11

1. పురాణాల్లో ‘కాకవర్ణుడు’గా పేర్కొన్న మగధ సామ్రాజ్య చక్రవర్తి?

Answer: కాలాశోకుడు

 

2. గ్రీకు రచనల్లో ‘అగ్రమెస్‌’గా పేర్కొన్న మగధ సామ్రాజ్య చక్రవర్తి?

Answer: ధన నందుడు

 

3. నంద రాజు భార్య ముర అనే శూద్ర స్త్రీకి మౌర్య చంద్రగుప్తుడు జన్మించాడని వివరించే గ్రంథం?

Answer: విష్ణు పురాణం

 

4. భారత యుద్ధతంత్రానికి మహాశిలకంఠిక, రథముసలం వంటి నూతన ఆయుధాలను పరిచయం చేసిన మగధ సామ్రాజ్య చక్రవర్తి?

Answer:అజాతశత్రువు

 

5. భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశీయులు?

Answer: పర్షియన్లు

 

6. అవంతి రాజైన చండప్రద్యోతనుడికి సోకిన కామెర్ల వ్యాధిని తన ఆస్థాన రాజవైద్యుడైన జీవకుడి చేత చికిత్స చేయించి తన మద్దతుదారుడిగా మార్చుకున్న మగధ రాజ్య చక్రవర్తి?

Answer: బింబిసారుడు

 

7.భాసుడు రాసిన స్వప్నవాసవదత్త నాటకంలోని కథానాయకుడు?

Answer: వత్సరాజైన ఉదయనుడు

 

8. పూర్వకాలంలో మాలినీ అని కూడా పిలువబడిన ప్రసిద్ధ వ్యాపార కేంద్రంగా విలసిల్లిన నగరం?

Answer: చంపానగరం

 

9. చంద్రగుప్త మౌర్యుడు నిమ్నకులస్థుడు, శూద్రుడు, వేశ్యాక్షురకుల సంతతికి చెందినవాడని పేర్కొన్న గ్రంథం?

Answer:   పరిశిష్ఠపర్వం

 

10. మౌర్య చంద్రగుప్తుడి కాలంలో గిర్నార్‌ వద్ద సుదర్శనతటాకంను నిర్మించిన సౌరాష్ట్ర పాలకుడు?

Answer:   పుష్యగుప్తుడు

ప్రాచీన భారతదేశ చరిత్ర - 10

1. మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ బారుత్‌ బౌద్ధస్థూపం ఏ వంశ రాజుల కాలంలో నిర్మించారు?

Answer: శుంగ వంశం

 

2. భారతదేశ భూభాగంపై మొదటిసారిగా విదేశీ ఆధిపత్యాన్ని స్థాపించినవారు ఎవరు?

Answer: యవనులు

 

3. పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులను అణచివేసినట్లు తెలియజేసిన గ్రంథం ఏది?

Answer: దివ్యవదన

 

4. ఖారవేలుడు ఎవరు నిర్మించిన పురాతన కాలువను పొడిగించాడు?

Answer:మహా పద్మనందుడు

 

5. చంద్రగుప్త మౌర్యుని సామంతరాజు నిర్మించిన సుదర్శన తటాకం ఆనకట్టను రుద్ర దమనుడు బాగు చేయించాడు. ఆ ఆనకట్ట ఎక్కడ కలదు?

Answer: కథియావాడ్‌

 

6. కనిష్కుడు పోషించిన బౌద్ధమత శాఖ ఏది?

Answer: మహాయానం

 

7.మహాభాష్యం దేన్ని వ్యాఖ్యానిస్తుంది?

Answer: పాణిని అష్టాధ్యాయి

 

8. కళింగ ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?

Answer: హాథిగుంఫా శాసనం

 

9. పురాణాల్లో ‘దర్శకుడు’గా పేరొందిన మగధ సామ్రాజ్య చక్రవర్తి?

Answer:   నాగదాసకుడు

 

10. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజ వంశాల వరుస క్రమ0

Answer:   హర్యంక-శిశునాగ-నంద-మౌర్య-శుంగ వంశాలు

ప్రాచీన భారతదేశ చరిత్ర - 9

1. ఏ శుంగ వంశ రాజు కాలంలో గ్రీకు రాయబారి హెలియోడోరస్‌ శుంగ రాజ్యాన్ని సందర్శించినాడు?

Answer: భాగుడు

 

2. కుషాణు రాజ్య స్థాపకుడెవరు?

Answer: కుజల కాడ్పీసెస్‌

 

3. కళింగ ఖారవేలుడు అవలంబించిన మతం ఏది?

Answer: జైనమతం

 

4. జైన మతస్థుల కోసం ఉదయగిరిలో గుహలను తొలిపించిన కళింగ రాజు ఎవరు?

Answer:ఖారవేలుడు

 

5. విక్రమశక యుగం ఎప్పుడు మొదలైంది?

Answer: క్రీ.శ. 58

 

6. ఏ రాజవంశ కాలంలో ‘కర్మమార్గ’ గురించి వివరించే ‘భాగవత మతం’ ప్రారంభమైనది?

Answer: శుంగ వంశం

 

7.కుషాణుల రాజధాని ఏది?

Answer: పురుషపురం

 

8. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి మగధ నుంచి జైన విగ్రహం తీసుకెళ్లిన కళింగరాజు ఎవరు?

Answer: కళింగ ఖారవేలుడు

 

9. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టిన రాజ్యవంశం ఏది?

Answer:   ఇండోగ్రీకులు

 

10. మీనాండర్‌, నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణపై మిళిందపన్హో అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఏ మతానికి సంబంధించినది?

Answer:   బౌద్ధ మతం

ప్రాచీన భారతదేశ చరిత్ర - 8

1. ‘స్థవిరవళి చరిత్ర’ అనే గ్రంథాన్ని రచించింది?

Answer: హేమచంద్ర సూరి

 

2. వర్ధమాన మహావీరుని బిరుదు ‘అరిహంత్‌’ అర్థం?

Answer: మోక్షాన్ని సాధించేవాడు

 

3. పురుషదనియ అంటే ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థం. ఈ బిరుదు కలిగిన జైనమత తీర్థంకరుడు?

Answer: వర్ధమాన మహావీరుడు

 

4. ‘త్రిషష్టి శలాక చరిత్ర’, ‘అభిదాస చరిత్ర’ అనే జైనమత గ్రంథాలను రాసింది ఎవరు?

Answer:హేమచంద్ర సూరి

 

5. ‘శాద్వాద చలసింహ’ అనే బిరుదు కలిగిన జైనమత కవి?

Answer: సోమదేవ సూరి

 

6. రుగ్వేద కాలంలో ‘హవ్యవాహనుడు’ అంటే?

Answer: అగ్ని

 

7.వైదిక గ్రంథాల్లో ‘వృహి’ అని దేన్ని పిలిచేవారు?

Answer: వరి

 

8. తొలి వేద కాలంలో పేర్కొన్న వ్రాతం, గ్రామం, గణం, సార్థం అనేవి?

Answer: తెగల పేర్లు 

 

9. ‘గాంధార శిల్పకళ’ ఎవరి కాలంలో వృద్ధి చెందింది?

Answer:   కనిష్కుడు

 

10. హెలియోడోరస్‌ (గ్రీకు రాయబారి) బేస్‌నగర్‌లో ఏ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు?

Answer:   గరుడ స్తంభం

ప్రాచీన భారతదేశ చరిత్ర - 7

1. యుద్ధంలో విజయం సాధించి యుద్ధాన్ని విరమించుకున్న ఏకైక చక్రవర్తి అశోకుడే’ అని ఎవరు అన్నారు?

Answer: హెచ్‌.జి.వెర్స్‌ 

 

2. అశోకుడి బౌద్ధమత గురువు?

Answer: ఉపగుప్తుడు

 

3. తొలి భారతదేశ జాతీయ చక్రవర్తిగా పేరొందింది ఎవరు?

Answer: అశోకుడు

 

4. అశోకుడు మూడో బౌద్ధసంగీతిని నిర్వహించిన ప్రాంతం?

Answer:పాటలీపుత్ర

 

5.  శ్రీనగర్‌ను అశోకుడు నిర్మించాడని పేర్కొనే గ్రంథం ఏది?

Answer: రాజతరంగణి

 

6. చివరి మౌర్య వంశ పాలకుడు?

Answer: బృహద్రధుడు

 

7.అమిత్రఘాత బిరుదుతో ప్రసిద్ధి చెందిన మౌర్య చక్రవర్తి ఎవరు?

Answer: బిందుసారుడు

 

8. అశోకుడు ధర్మమహామాత్రులు అనే ఉద్యోగులను ఎందుకోసం నియమించాడు?

Answer: నైతిక నియమాల ప్రచారం 

 

9. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని చదివిన వ్యక్తి ఎవరు?

Answer:   జేమ్స్‌ ప్రిన్సిఫ్‌

 

10. కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లోచర్చించిన అంశం?

Answer:   రాజ్యపాలన

ప్రాచీన భారతదేశ చరిత్ర - 6

1. బౌద్ధమతంలోని మూడు పిటకాలు ఏవి?

Answer: అభిధమ్మ పిటక, సుత్త పిటక మరియు వినయ పిటక

 

2. సుత్త పిటక  అంటే ఏమిటి?

Answer: బుద్ధుని బోధనల లిఖిత సేకరణ

 

3. వినయ పిటక  అంటే ఏమిటి?

Answer: బుద్ధునికి ఆపాదించబడిన నియమాల ప్రకారం సన్యాసుల జీవితాన్ని మరియు సన్యాసినులు మరియు సన్యాసినుల రోజువారీ వ్యవహారాలను నియంత్రించేది.

 

4. పురాతనమైన  పిటక ? 

Answer:వినయ పిటక

 

5.  నాలుగో సమావేశం  ఎవరు అధ్యక్షత వహించారు?

Answer: వసుమిత్రుడు

 

6. ప్రపంచంలో అతి పెద్ద స్తూపం?

Answer: కేసరియ స్థూపం

 

7. బుద్ధుడి  పూర్వ జన్మల గురించి తెలిపే కథలు?

Answer: జాతక కథలు

 

8. నాలుగో బౌద్ధ సమావేశం నిర్వహించినవాడు కనిష్కుడు. అయితే దీనికి ఉపాధ్యక్షులు ఎవరు?

Answer: అశ్వఘోషుడు

 

9. నాలుగో బౌద్ధ మహాసభ ఎక్కడ జరిగింది?

Answer:  కాశ్మీర్‌లోని కుండల్వనంలో

 

10. కలామా సూత్రం ఎవరు రాశారు?

Answer:   భిక్షు బోధి